భావదేవరపల్లిలో పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభం
- Get link
- X
- Other Apps
Sakshi | Updated: June 15, 2013 14:16 (IST)
కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. కళాశాల వెబ్సైట్ ప్రారంభించి విద్యార్థులు, మత్స్యకారులతో మాట్లాడారు. రూ.67.17 కోట్లతో చేపట్టిన తుపాను అత్యవసర పనులు ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ నీలం తుఫాను బాధితుల్ని ఆదుకుంటామని తెలిపారు. అలాగే జిల్లాలోని బ్రిడ్జిలకు సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment